Saturday, October 5, 2024
HomeతెలంగాణManchireddy: కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిక

Manchireddy: కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిక

ఎమ్మెల్యే సమక్షంలో చేరిన 200 మంది

ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం గ్రామం నుండి 200 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు & యువకులు ఇబ్రహీంపట్నం నియజకవర్గంలో జరిగే అభివృద్ధికి ఆకర్షితులై భారత రాష్ట్ర సమితి పార్టీలో, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ లో చేరిన వారిలో ముఖ్యులు… కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరాఠీ రాములు, మాజీ వార్డు మెంబర్ ధర్నామోని ధనలక్ష్మీ జంగయ్య, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బీర్ల వినోద్ కురుమ, బీర్ల వెంకటేష్, బీర్ల అరుణ్ కుమార్, నిట్టు రవితేజ, బీర్ల మహేష్, బీర్ల కార్తీక్ రావుల మధు,నిట్టు నర్సింహ, కుండే బీరప్ప, తుంకోజి విశ్వనాథ్, బీర్ల రాఘవేంద్ర, బీర్ల సిద్ధు, తుంకోజు మహేష్, దొప్ప రామ కృష్ణ, బీర్ల భారత్, బీర్ల అజయ్, రాసురి భారత్, రావుల శివ ధర్నామోని చంద్రశేఖర్, నాయు బ్రాహ్మణ సంగం నాయకులు దసది భిక్షపతి, అంజయ్య, ఆకుల రమేష్, జగన్నాథ్ తదితరులు.ఈ కార్యక్రమంలో దండుమైలారం సర్పంచ్ రవనమోని మల్లీశ్వరి జంగయ్య, గ్రామ అధ్యక్షుడు మంగ ఐలేష్, పిఎసిఎస్ చైర్మన్ బిట్ల వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగ వెంకటేష్, మాజీ సర్పంచ్ జగన్నాథ్, నిట్టు నర్సింహా, పొన్నాల జగదీష్, గుత్తికొండ ప్రకాష్, ఉక్కుల బాషా ,కమటి అంజి, బీర్ల రమేష్, పొన్నాల జంగయ్య, దాసరి గణేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News