Tuesday, October 1, 2024
Homeఆంధ్రప్రదేశ్Chandrababu Kosam: 10 వ రోజు రీలే నిరహౕర దీక్షలో ముస్లిం మైనారిటీ సోదరులు

Chandrababu Kosam: 10 వ రోజు రీలే నిరహౕర దీక్షలో ముస్లిం మైనారిటీ సోదరులు

మంత్రాలయం టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

చంద్రబాబు నాయుడు బయటికి వచ్చే వరకు మా పోరాటం ఆగదు అని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.. మంత్రాలయంలో చంద్రబాబుకు మద్దతుగా మేము సైతం అంటూ ముస్లిం మైనారిటీలు కూర్చున్న రీలే నిరహౕర దీక్షలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి, అక్రమ అరెస్టు చేసి సంబరాలు చేసుకుంటున్న వైసీపీ నాయకులకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెపుతాం అని హెచ్చరించారు..

- Advertisement -

ఈ దీక్షలో మైనారిటీ నియోజకవర్గం అధ్యక్షులు టిప్పుసుల్తాన్, రాష్ట్ర కార్యదర్శి ఉమర్ సాబ్, దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు సాయిబాబా, జిల్లా కార్యదర్శి అబ్దుల్ రహ్మాన్, వగరూరు అబ్దుల్ సాబ్, కోసిగి ఖలదర్ సాబ్, గౌస్, ఉసేన్ సాబ్, బెళగల్ ఉసేనితో పాటు దాదాపు 100 మంది దీక్షలో కూర్చున్నారు .. తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప, తెలుగు యువత జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పన్నాగ నాగషేన స్వామి, బిసి సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, బిసి సెల్ అధ్యక్షులు మాధవరం అమర్నత్ రెడ్డి, అశోక రెడ్డి, రమేష్ గౌడ్, విజయ రామిరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News