Friday, September 20, 2024
HomeతెలంగాణBichkunda: కొండ లక్ష్మణ్ బాపూజీకి ఎమ్మెల్యే నివాళి

Bichkunda: కొండ లక్ష్మణ్ బాపూజీకి ఎమ్మెల్యే నివాళి

బాపూజీకి హనుమంత్ షిండే నివాళి

బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కండేయ మందిరంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 11 వ వర్ధంతి సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, డాక్టర్ రాజు, పద్మశాలి సంఘo అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, నారాయణ, సుంకి లక్ష్మణ్, అల్లి సాయిలు, కోశాధికారి బాల్ కిషన్, రచ్చ శివకాంత్, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News