Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Chevella: కాంగ్రెస్ టికెట్ స్థానికులకే ఇవ్వాలని పేచీ

Chevella: కాంగ్రెస్ టికెట్ స్థానికులకే ఇవ్వాలని పేచీ

టీపిసిసి పెద్దలను కలిసిన ఆశావాహులు

చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పామెన భీమ్ భరత్ సున్నపు వసంతం షాబాద్ దర్శన్ నియోజకవర్గ ముఖ్య నేతలు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రేస్ పార్టీ జాతీయ ఎన్నికల కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వంశీ చందర్ రెడ్డి సిఎల్పి నేత బట్టి విక్రమార్కను కలిసి చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రేస్ పార్టీ ఎంమ్మెల్యే అభ్యర్థిత్వం స్థానికులకే ఇవ్వాలన్నారు. స్థానికేతరులకు ఇవ్వొద్దని చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న అభ్యర్థులు టీపీసీసీ పెద్దలకు తెలిపారు. ఈ కార్యక్రమం లో సమన్వయా కమిటీ చైర్మన్ చింపుల సత్యనారాయణ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యాక్షులు జనర్దన్ రెడ్డి టీపీసీసీ కార్యదర్శి సురేందర్ రెడ్డి టీపీసీసీ మేంబర్స్ టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ బి బ్లాక్ ప్రసిడెంట్ పోలీస్ మధుసూదన్ రెడ్డి నవాబ్ పేట్ మండలం పార్టీ అధ్యక్షులు మేడిపల్లి వెంకటయ్య చేవెళ్ల సర్పంచ్ శైలజఆగిరెడ్డి పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి ప్రతాప్ రెడ్డి మాజీ సర్పంచు ల సంగం అధ్యక్షులు మధుసూదన్ గుప్తా తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News