Friday, September 20, 2024
HomeతెలంగాణKothagudem: హెడ్ ఆఫీస్ ముందు ఏఐటీయూసి ధర్నా

Kothagudem: హెడ్ ఆఫీస్ ముందు ఏఐటీయూసి ధర్నా

కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అదేవిధంగా హైదరాబాద్ లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ వద్ద అన్ని యూనియన్ లతో చేసుకున్న ఒప్పందం లోని డిమాండ్ లను అమలు చేయాలని కోరుతూ సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆద్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని జి.ఎం.పర్సనల్ ఐఆర్. పి.ఎం.హన్మంతరావు కు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, నాయకులు ఎం.రమేశ్, గుత్తుల సత్యనారాయణ, అక్బర్ అలీ, క్రిస్టోఫర్, బుర్ర తిరుపతి, అప్రోజ్ ఖాన్, ఎం.ఎ.గౌస్ తో పాటు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News