Wednesday, October 2, 2024
HomeతెలంగాణBanoth Shankar Naik: పాడే మోసిన ఎమ్మెల్యే

Banoth Shankar Naik: పాడే మోసిన ఎమ్మెల్యే

కార్యకర్త తల్లి మృతికి సంతాపం

నెల్లికుదుర్ మండలం ఆలేరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీను తల్లి మృతి చెందగా ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మృతదేహానికి పూలదండ వేసి, నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసారు. ఎమ్మెల్యే వెంట జెడ్పిటిసి ఎం.శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ శ్రీవాణి, భారాస నాయకులు, గ్రామస్థులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News