Wednesday, October 2, 2024
HomeతెలంగాణKeesara: దళితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Keesara: దళితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

మంత్రి మల్లారెడ్డికి వినతిపత్రం

మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపల్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో దళితుల సమస్యలను పరిష్కరించాలని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కి వినతి పత్రం అందజేసిన మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి. ఈ విషయంపై మంత్రి చామకుర మల్లారెడ్డి సానుకూలంగా స్పందించి దళితుల సమస్యల సాధన కొరకు తన వంతు సహాయ, సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు, నాగారం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెల్ల శ్రీధర్, మాజీ ఎంపీటీసీ మీసాల మల్లేష్, మీసాల ఎల్లమయ్య, శ్రీనివాస్, పరమేష్, భాస్కర్, బాలయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News