Saturday, April 12, 2025
HomeతెలంగాణPrakash Goud: అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

Prakash Goud: అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

శంషాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు

శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామంలో, కోటి ఇరవై లక్షల రూపాయలు పిల్లోని గూడ గ్రామంలో, ముప్పై లక్షల రూపాయలు (మొత్తం ఒక్క కోటి యాభై లక్షల రూపాయల) నిధులతో చేసిన పలు అభివృద్ధి పనుల కార్యక్రమాలను రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి అలుపెరుగని నాయకులు శాసనసభ్యులు టీ ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో శంషాబాద్ మండల ఎంపిపి దిద్యాల జయమ్మ శ్రీనివాస్, జడ్పిటిసి నిరాటి తన్వి రాజు, వైస్ ఎంపిపి నీలం మోహన్ నాయక్, పాలమాకుల గ్రామ ఎంపీటీసీ సభ్యులు గుడాల ఇందిరా కృష్ణయ్య గౌడ్, కోడావత్ సరిత రవీందర్ నాయక్, ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ కె. శ్రావణ్ కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ ప్రవీణ్ గౌడ్, పిల్లోనిగూడ గ్రామ సర్పంచ్ కర్రె బుచ్చమ్మ, మండల పార్టీ అధ్యక్షులు చంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్ రావు, శ్రీకాంత్ గౌడ్, విద్యాచరణ్, శ్రీధర్ గౌడ్, సుమన్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మండల పార్టీ సీనియర్ నాయకులు పాలమాకుల గ్రామ పార్టీ సీనియర్ నాయకులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News