Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: 13 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్ధాపన

AP: 13 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్ధాపన

వర్చువల్ గా పాల్గొన్న సీఎం జగన్

క్యాంపు కార్యాలయం నుంచి ఆహారశుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవం, శంకుస్ధాపన చేసిన సీఎం వైయస్‌.జగన్‌.

- Advertisement -

ఇందులో 3 కంపెనీల ప్రారంభం, 9 ప్రాజెక్టులకు శంకుస్ధాపన, ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఎంఓయూ.

కార్యక్రమానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య, మౌలికసదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీచరణ్, ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, మార్కెటింగ్, సహకార, పుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ఎన్‌ యువరాజ్, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ ప్రవీణ్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News