Saturday, October 5, 2024
HomeNewsMadhavaram Krishna Rao: 1000 మందికి కుట్టు మిషన్ల పంపిణీ

Madhavaram Krishna Rao: 1000 మందికి కుట్టు మిషన్ల పంపిణీ

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఖార్డు స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహిస్తున్న కుట్టుమిషన్లు ట్రైనింగ్ లో భాగంగా వారికి సర్టిఫికెట్లు అందించి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సొంత నిధులతో నియోజకవర్గంలోని 1000 మందికి మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తున్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధించి ఉన్నత స్థానానికి వెళ్లాలన్న ఉద్దేశంతో తన వంతు సహాయంగా ఖార్డు సంస్థ వారి ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించి ఈ విధంగా కుట్టుమిషన్లు అందిస్తున్నామని .. ఇందుకు సహకరిస్తున్న ఖార్డు సంస్థ అధినేత సుమన్ దంపతులను అభినందిస్తున్నానని అన్నారు.

- Advertisement -

ఈ నేపద్యంలోనే అవంతి నగర్ తోట ….కూకట్పల్లి శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్ … KPHB 4వ ఫేస్లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో మహిళలకు కుట్టు మిషన్లను.. ధ్రువీకరణ పత్రాలను అందించారు కార్యక్రమంలో.. కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు… పండాల సతీష్ గౌడ్.. సభియ గౌసుద్దిన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్.. కార్డు సంస్థ అధినేత సుమన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News