Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Emmiganuru: జగనన్న చేదోడు

Emmiganuru: జగనన్న చేదోడు

రాష్ట్ర వ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో నేడు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జను చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్.

- Advertisement -

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు కార్యక్రమానికి హాజరవుతున్న లబ్ధిదారులు, ప్రజలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News