Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Madhira: తండ్రి గెలుపు కోసం కుమారుడు కృషి

Madhira: తండ్రి గెలుపు కోసం కుమారుడు కృషి

భట్టీ కుమారుడు సూర్య విక్రమ్ ఆదిత్య

మధిరలో విస్తృతంగా పర్యటిస్తున్నారు సూర్య విక్రమ్ ఆదిత్య. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు మల్లు సూర్య విక్రమ్ ఆదిత్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఈ సందర్భంగా సూర్య విక్రమ్ ఆదిత్య మాట్లాడుతూ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మల్లు భట్టి విక్రమార్కకు మంత్రివర్గంలో ప్రథమ స్థానం ఉంటుందని మధిరను అభివృద్ధి చేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News