Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Sridevamma: గ్రామ సచివాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే

Sridevamma: గ్రామ సచివాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే

మాది పేదల ప్రభుత్వం

వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామంలో 48.30 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామసచివాలయంను పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని పేదలకు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండి వారికి ఆర్థిక సహాయం అందిస్తుందని, పేదలకు ఇంటి వద్దకే అన్ని సౌకర్యాలు ఉండేలా సచివాలయాన్ని నిర్మిస్తోందని, వైద్యం పేదల వద్దకే వైద్యం చేస్తున్న ఘనత ప్రభుత్వాన్ని ఆమె అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పుల్లగుమ్మి గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు,వెల్దుర్తి మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పంచాయతీరాజ్ అధికారులు, జెడ్పీటీసీ, సచివాలయం సిబ్బంది, మండల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News