Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: నంద్యాల నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం

Nandyala: నంద్యాల నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం

ఇచ్చిన మాట నిలుపుకున్న భూమా

2024 లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, నంద్యాల ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో నేను గెలవడం తథ్యమన్నారు భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. నంద్యాల దళిత ప్రజా సంఘాల కోరిక మేరకు నంద్యాల నడిబొడ్డులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీని నిలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దికేర కైలాష్. నంద్యాల జిల్లా పార్లమెంటు అధికార ప్రతినిధి బొచ్చు మధుబాబు, మహిళా నాయకురాలు గుర్రం లక్ష్మి, ఆరంగుల బాల మద్దిలేటి, కోకిల సునీల్ కుమార్, పులిమద్ది చెన్నయ్య, అన్ని వార్డుల ఇన్చార్జీలు, గ్రామ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News