Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Puttaparthi: కేంద్ర సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష

Puttaparthi: కేంద్ర సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష

హాజరైన ఎంపీ గోరంట్ల మాధవ్

జిల్లా ప్రజా పరిషత్, శ్రీ సత్య సాయి జిల్లా అభివృద్ధి సమన్వయ-పర్యవేక్షణ కమిటీ. దిశ సమావేశం స్థానిక కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు కే గోరంట్ల మాధవ చైర్మన్, పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి అరుణ బాబు, అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్, జడ్పీ సీఈఓ కేతన్ గార్గే, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు, కేంద్ర ప్రభుత్వం చేపట్టే పలు సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయో సంబంధిత అధికారుల ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించుచున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News