Friday, October 4, 2024
HomeతెలంగాణQuthbullapur: కాంగ్రెస్ లోకి 3,000 మంది

Quthbullapur: కాంగ్రెస్ లోకి 3,000 మంది

హస్తం జోరు, ఇతర పక్షాలు బేజారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 డివిజన్ భగతసింగ్ నగర్ శ్రీనాథ్ వారి మిత్రబృందంతో 3,000 మంది యువకులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో అసలు కుతుబుల్లాపూర్ లో ఏం జరుగుతోందనే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు నగరంలో అంతా కుతుబుల్లాపూర్ నియోజకవర్గంవైపే చూస్తున్నారు. ఇటీవలే సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ నేత మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకోవటంతో కుతుబుల్లాపూర్ ఎన్నిక మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News