Saturday, April 19, 2025
HomeతెలంగాణKaushik Reddy: బొట్టుపెట్టి అభ్యర్థిస్తున్నా.. నా భర్తకు ఓటు వేయండమ్మ

Kaushik Reddy: బొట్టుపెట్టి అభ్యర్థిస్తున్నా.. నా భర్తకు ఓటు వేయండమ్మ

ప్రచార బరిలో పాడి కౌశిక్ సతీమణి

బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి మహిళలకు బొట్టు పెడుతూ తన భర్తకు ఓటు వేయాలని అభ్యర్థించడం పలువురిని ఆకట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన మహిళలందరికీ బొట్టు పెడుతూ.. తన భర్త కౌశిక్ రెడ్డి 15 ఏళ్లుగా ప్రజాసేవకే అంకితమయ్యాడని, ఒక్కసారి ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ అభ్యర్థిస్తూడటంతో మహిళలు సైతం తమ సంపూర్ణ మద్దతు కౌశిక్ రెడ్డికే ఉంటుందని, ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కౌశిక్ రెడ్డికే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News