Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: పురంధేశ్వరిని కలిసిన ఈరన్న

Kurnool: పురంధేశ్వరిని కలిసిన ఈరన్న

కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడి భేటీ

ఎమ్మిగనూరులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) కిసాన్ మోర్చ అభివృద్ధికి కృషి చేస్తానని బిజేపి కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు బీఎన్ ఈరన్న అన్నారు. స్థానిక కిసాన్ మోర్చ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నవంబర్ 8 న బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరుకు చెందిన కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు బీఎన్ ఈరన్నను బిజేపి జిల్లా అధ్యక్షుడు కునిగిరి నీలకంఠప్ప సమక్షంలో పురంధేశ్వరికి పరిచయం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News