Friday, September 20, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ చైర్ పర్సన్

Rajanna Sirisilla: కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ చైర్ పర్సన్

సిరిసిల్ల కాంగ్రెస్ లో నయా జోష్

సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సామల పావని దేవదాసు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పావని వెంట సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి, నాయకులు చొప్పదండి ప్రకాష్ తదితరులు వున్నారు. దీంతో సిరిసిల్ల కాంగ్రెస్ లో మరింత జోష్ వచ్చినట్టైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News