ఢిల్లీలోని ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్ అయ్యారు. నగరంలోని గంగారాం ఆసుపత్రిలో రెగ్యులర్ మెడికల్ చెకప్స్ కోసం ఆమె అడ్మిట్ అయ్యారు. గతంలోనూ అంటే జూన్ 18, 2022 ఆమె గంగారాం ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయ్యారు. కోవిడ్ కాంప్లికేషన్స్ తో 2022 జూన్ 12 ఆమె ఇక్కడ అడ్మిట్ అయ్యారు. మరోవైపు రాహుల్ పాదయాత్ర యూపీలో జోరుగా సాగుతోంది.