Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan: మేడా గురుదత్త వైసీపీలోకి

Jagan: మేడా గురుదత్త వైసీపీలోకి

జనసేన నేత జగన్ సమక్షంలో..

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన మాజీ ఇన్‌ఛార్జ్‌ మేడా గురుదత్త ప్రసాద్‌. గురుదత్త ప్రసాద్‌తో పాటు సీఎం సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన స్ధానిక నాయకులు మండపాక శ్రీను, అడబాల సత్యనారాయణ, వడ్డి చిన్నా, నాగవరపు భానుశంకర్, వల్లేపల్లి రాజేష్, చొంగా మణికంఠ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమాచార శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News