Wednesday, May 21, 2025
HomeదైవంSangameswaram: భక్తులతో కిటకిటలాడిన సంగమేశ్వర క్షేత్రం

Sangameswaram: భక్తులతో కిటకిటలాడిన సంగమేశ్వర క్షేత్రం

సంగమేశ్వరంలో విశేష పూజలు

కొత్తపల్లి మండలం సంగమేశ్వర క్షేత్రంలో శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం సోమవారం కావడంతో సోమవారం సంగమేశ్వర క్షేత్రంలో కొలను భారతి క్షేత్రంలో భక్తులు పోటెత్తారు భక్తులు సదూర ప్రాంతాల నుండి వచ్చి వేకువ జామునే నుండి పుణ్య స్నానాలు ఆచరించి వేపదారు శివలింగానికి, కొలను భారతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమార్చన, బిల్వార్చన దీపారాధనలో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తాదులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం కశిరెడ్డి నాయనా ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News