Saturday, October 5, 2024
HomeతెలంగాణManchiryala collector: ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి

Manchiryala collector: ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి

అందరూ ఓటేయండి

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కలెక్టర్ బాధవత్ సంతోష్ దంపతులు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ సాయంత్రం 4 గంటలలోపు ఓటు వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News