Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Bhimavaram: విద్యా దీవెన నిధులు జమ చేసిన సీఎం జగన్

Bhimavaram: విద్యా దీవెన నిధులు జమ చేసిన సీఎం జగన్

భీమవరంలో జగన్ సభకు భారీ ఎత్తున హాజరైన జనం

సీఎం వైఎస్‌ జగన్‌ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేశారు. జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

- Advertisement -

ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసే సభా కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News