Saturday, October 5, 2024
HomeతెలంగాణNew RTC busses: కొత్త బస్సులు ప్రారంభించిన పొన్నం

New RTC busses: కొత్త బస్సులు ప్రారంభించిన పొన్నం

80 RTC బస్సులు ప్రారంభం

80 కొత్త ఆర్టీసీ బస్సులు (30 ఎక్స్ప్రెస్. 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్, సీటర్లు) లను రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను మంత్రి పొన్నం, సంస్థ ఎండీ సజ్జనార్, అధికారులతో కలిసి ప్రారంభించారు. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి రాబోతున్నన్నట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు. వీటిలో హైదరాబాద్కు 500, జిల్లాలకు 500 బస్సులు కేటాయించనున్నట్లు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News