Friday, September 20, 2024
HomeతెలంగాణAyyappa Bhiksha: అయ్యప్ప బిక్షలో పాల్గొన్న సుజిత్ రావు

Ayyappa Bhiksha: అయ్యప్ప బిక్షలో పాల్గొన్న సుజిత్ రావు

అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు

కొత్త ధాంరాజ్ పల్లి గ్రామనికి చెందిన బద్దం శ్రీనివాస్ రెడ్డి అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ భిక్షలో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు -చంద్రిక దంపతులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వాములతో కలిసి భిక్ష చేశారు. సుజిత్ రావు చంద్రిక దంపతులను శ్రీనివాస్ దంపతులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్వాములు రుత్త నారాయణ, సంతోష్, శ్రీధర్, సతీష్, సుధాకర్ నారాయణ, జగదీష్, రాం రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News