ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ నుంచి ప్రతిపక్షం టీడీపీలోకి చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండగా అంతే సంఖ్యలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చే వారి సంఖ్య ఉంటోంది. మొత్తానికి కూడికలు, తీసివేతలతో ఆంధ్ర రాజకీయాలు తెగ ఆసక్తిగొలుపుతుండగా తాజాగా టీడీపీ మాజీ సీనియర్ నేత కేసినేని నాని ఈరోజు సీఎం జగన్ తో కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) చర్చలు జరిపారు. మొత్తానికి ఎన్నికలు దగ్గరపడేకొద్దీ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతూ, మరింత రంజుగా మారుతున్నాయి.
Kesineni Nani met Jagan: జగన్ ను కలిసిన కేసినేని నాని
ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES