Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: పారిశుధ్య కార్మికుల సంఘాలతో సర్కారు చర్చలు

AP: పారిశుధ్య కార్మికుల సంఘాలతో సర్కారు చర్చలు

తమ డిమాండ్లపై పట్టు సడలని ..

పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో పనిచేసే పారిశుధ్య కార్మికుల సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయంలో చర్చలు జరుపుతోంది మంత్రుల బృందం. ఇప్పటికే జరిగిన చర్చలు విఫలమవటంతో సమ్మె చేసేందుకే పారిశుధ్య కార్మికులు మొగ్గు చూపగా తాజాగా మరో విడత చర్చలకు సర్కారు చొరవ తీసుకుంది. ఈ చర్చల్లో బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News