Monday, June 23, 2025
HomeతెలంగాణThangallapalli: తంగళ్ళపల్లి నూతన ఎస్సై బాధ్యతల స్వీకరణ

Thangallapalli: తంగళ్ళపల్లి నూతన ఎస్సై బాధ్యతల స్వీకరణ

నూతన ఎస్సైకి శుభాకాంక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి నూతన ఎస్సైగా ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతలు పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన ఎస్సైకి పోలీసు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై వెంకటేశ్వర్లు చందుర్తి మండలానికి బదిలీపై వెళ్లారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News