Saturday, September 21, 2024
HomeతెలంగాణKarimnagar: వేణుగోపాల స్వామి గుడిని సందర్శించిన జిల్లా జడ్జి

Karimnagar: వేణుగోపాల స్వామి గుడిని సందర్శించిన జిల్లా జడ్జి

200 ఏళ్ల పురాతనమైన గుడి ఇది

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలోని రెండు వందల ఏండ్ల శ్రీ వేణుగోపాల స్వామి గుడిని కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ, న్యాయసేవ అధికార సంస్థ సెక్రటరీ కె వెంకటేష్ సందర్శించారు. వారికి గ్రామ సర్పంచ్ గుండి మానస ప్రవీణ్ స్వాగతం పలికారు. దేవాలయ అర్చకులు వేణుగోపాల్ పూజలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News