Friday, September 20, 2024
HomeదైవంAyodhya Ram: రాముడొచ్చాడు..500 ఏళ్ల తరువాత

Ayodhya Ram: రాముడొచ్చాడు..500 ఏళ్ల తరువాత

అయోధ్యలో రెండో దీపావళి

ఎట్టకేలకు రాముడొచ్చాడు. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత అయోధ్యకు రాముడొచ్చాడు. అయోధ్యలో రామ మందిరంలోని రామ్ లల్లా విగ్రహానికి మరి కొన్ని నిమిషాల్లో ప్రాణ ప్రతిష్ఠ జరుగనుండగా యావత్ భారత జాతి రామ భక్తిలో తరిస్తూ, అయోధ్యకు రాముడిని పునఃస్వాగతిస్తోంది.

- Advertisement -

అయోధ్యలో ప్రధాని ప్రోగ్రాం..

10:30 అయోధ్య ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వనున్న ప్రధాని మోడీ

10:45కు అయోధ్యలో హెలిప్యాడ్ చేరుకోనున్న మోడీ

10:55కు రామ జన్మభూమికి చేరుకోనున్న ప్రధాని మోడీ

12.20కి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం

12:29కి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు

84 సెకెండ్లలోనే ప్రాణప్రతిష్ఠ పూర్తి

1:15కి జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రసంగం

2:10 కుబేర్ మందిరానికి వెళ్లి దర్శనం చేసుకోనున్న మోడీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News