Thursday, September 19, 2024
HomeతెలంగాణKarimnagar: సైకత అయోధ్య రామాలయం వద్ద జ్యోతులు వెలిగించిన బండి సంజయ్

Karimnagar: సైకత అయోధ్య రామాలయం వద్ద జ్యోతులు వెలిగించిన బండి సంజయ్

కరీంనగర్ లో బండి సంజయ్ ప్రోగ్రాం

కరీంనగర్ లోని చైతన్యపురి మహాశక్తి అమ్మవారి ఆలయం ఆవరణలోని సైకత అయోధ్య రామాలయం వద్ద జై శ్రీరామ్ నినాదాల మధ్య 5 రామ జ్యోతులు వెలిగిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News