Friday, April 18, 2025
HomeతెలంగాణChegunta: చేగుంట పరిధిలో చిరుత పులి

Chegunta: చేగుంట పరిధిలో చిరుత పులి

డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగరాణి

చేగుంట మండలంలో ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నందున రైతులు జాగ్రత్తలు పాటించాలని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగరాణి తెలిపారు. ఇటీవల చిరుత పులుల సంచారం ఎక్కువ అయినందున కిష్టాపూర్ ధర్మారం చిటోజిపల్లి ఇబ్రహీంపూర్ రుక్మాపూర్ కన్యారం రాంపూర్ గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని వారు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News