Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: పాఠకుల మనసు దోచుకున్న తెలుగుప్రభ దినపత్రిక

Allagadda: పాఠకుల మనసు దోచుకున్న తెలుగుప్రభ దినపత్రిక

గుత్తి రంగయ్య యాదవ్

నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిగా ఉంటూ10 సంవత్సరాలలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో పాఠకుల మన్ననలను పొందిన తెలుగుప్రభ దినపత్రికని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి వేత్త గుత్తి రంగయ్య యాదవ్, వైసీపీ నాయకులు రాష్ట్ర యాదవ సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని తెలుగుప్రభ దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆళ్లగడ్డ తెలుగుప్రభ దినపత్రిక నియోజకవర్గ ఇన్చార్జి ఓబులం ప్రసాద్ తో కలిసి ఆయన ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పాఠకులకు తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలుగుప్రభ దినపత్రిక అంచలంచెలుగా ఎదగాలని, పాఠకులకు అతి చేరువ కావాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో సాత్రి రాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News