Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Raj Bhavan: రాజ్ భవన్ లో ఎట్ హోమ్

AP Raj Bhavan: రాజ్ భవన్ లో ఎట్ హోమ్

రిపబ్లిక్ డే రోజు గవర్నర్ అట్ హోం ట్రీట్ ఇవ్వటం ఆనవాయితీ

రాజ్ భవన్ లో గవర్నర్ జస్టిస్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి వైయస్. జగన్, వైయస్. భారతి దంపతులు.

- Advertisement -

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు, ఇతర న్యాయమూర్తులు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News