Friday, September 20, 2024
HomeదైవంMantralayam: అర్చకుల శిక్షణా తరగతులు

Mantralayam: అర్చకుల శిక్షణా తరగతులు

మంత్రాలయంలో..

ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో రాష్ట్ర అర్చక సంఘం, ప్రభుత్వం, రాఘవేంద్ర స్వామి మఠం సంయుక్త అధ్వర్యంలో అర్చక శిక్షణా తరగతులను మఠం అమేజర్లు ఎస్ కే శ్రీనివాసు రావు, వెంకటేష్ జోషి, ఏ ఏ ఓ ఎల్ మాధవ శెట్టి, ధార్మిక అధికారి శ్రీపతి అచార్, కర్నూలు జిల్లా ఎండోమెంట్ అధికారి రామంజినేయులు ప్రారంభించారు.

- Advertisement -

శిక్షణా కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అర్చక శిక్షణ అకాడమీ డైరెక్టర్ విష్ణువర్ధన్ చారీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News