Sunday, October 6, 2024
HomeతెలంగాణPatancheru: డ్రైనేజీ సమస్య పరిష్కరించిన మెట్టు కుమార్ యాదవ్

Patancheru: డ్రైనేజీ సమస్య పరిష్కరించిన మెట్టు కుమార్ యాదవ్

శాంతినగర్ కాలనీలో..

పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీ రోడ్ నెంబర్ -5 లో డ్రైనేజీ లైను వ్యర్థాలతో నిండి జామ్ అయినందున మురుగు నీరు రోడ్లపై నిలుస్తుందని, దీనితో కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నామని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కి కాలనీవాసులు విన్నవించగా, ఈ రోజు ఉదయం కార్పొరేటర్ కాలనీలో పర్యటించి రోడ్ నెంబర్ -5 లో గల డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు.

- Advertisement -

వెంటనే GHMC పారిశుధ్య కార్మికులను పురమాయించి డ్రైనేజీ లైనులో పేరుకుపోయిన వ్యర్థాలను దగ్గరుండి తొలగింపచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News