Thursday, September 19, 2024
HomeతెలంగాణManchiryala: తెలంగాణలో గొప్ప క్షేత్రంగా వేలాల గట్టు

Manchiryala: తెలంగాణలో గొప్ప క్షేత్రంగా వేలాల గట్టు

చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ వేలాల గట్టు మల్లన్న ఆలయాన్ని తెలంగాణలోనే మరో గొప్ప శైవక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రకటించారు. మల్లన్న ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. 2.20 కోట్లతో వేలాల కమాన్ దగ్గర నుంచి గుట్ట వరకు నూతనంగా సుమారు రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణంలో ఉంది. అక్కడినుంచి గుట్ట పైకి వెళ్లే 700 మీటర్ల సీసీ రోడ్డు పనులు శివరాత్రి లోపు పూర్తవుతాయని స్థానిక ఎమ్మెల్యే సుమన్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News