Friday, October 18, 2024
Homeపాలిటిక్స్Karimnagar: ఎంపీగా బండి సంజయ్ ఏం చేశారు? వినోద్

Karimnagar: ఎంపీగా బండి సంజయ్ ఏం చేశారు? వినోద్

బీజేపీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతున్నారని.. బండి సంజయ్ ఎంపీగా ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్. కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని వినోద్ తెగేసి చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయో ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ నాయకులు చూసి రావాలని ఆయన హితవు పలికారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని వినోద్ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News