Saturday, October 5, 2024
HomeతెలంగాణChegunta: చేగుంట ఎస్సైని కలిసిన చేగుంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మాసుల...

Chegunta: చేగుంట ఎస్సైని కలిసిన చేగుంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్

బదిలీపై వచ్చిన ఎస్ఐ ఆర్ బాలరాజు

చేగుంట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో బదిలీపై వచ్చిన ఎస్ఐ ఆర్ బాలరాజుని మర్యాదపూర్వకంగా కలిసిన చేగుంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్. బ్రిలియంట్ స్కూల్ అధినేత దొడ్ల కృష్ణ, గద్ద మీది సిద్ది రాములు, పద్మశాలి యువ నాయకుడు పుట్ట మహేష్, అమర్నాథ్ ఎస్వీఎస్ షోరూం అధినేత శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కాశ బోయిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News