Thursday, September 19, 2024
HomeదైవంMedaram: అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్తజనం

Medaram: అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్తజనం

ఆధ్యాత్మికత తొణికిసలాడుతూ జాతర

బుధవారం నాడు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె పైకి తీసుకురానున్న నేపథ్యంలో… అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవార్లకు తులాభరంతో బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా వడిబియ్యం, చీర, సారెతో పూజలు చేశారు. భక్తులు పూనకాలతో పరవశిస్తు అమ్మవార్ల దీవెనల కోసం గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. మేడారం జనసందోహంతో ఆధ్యాత్మిక భక్తి భావనతో పులకించిపోతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News