Friday, October 18, 2024
HomeదైవంMantralayam: రాఘవేంద్ర స్వామి మఠంలో ద్వాదశి పూజలు

Mantralayam: రాఘవేంద్ర స్వామి మఠంలో ద్వాదశి పూజలు

పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో..

పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు అధ్వర్యంలో ద్వాదశి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సంద్భంగా వేకువ జామున నిత్య పూజలు నిర్వహించారు. స్వామి బృదావనానికి పంచామృతాభిషేకం , తులసి దలాల పూజ, బంగారు కవచం సమర్పణ, పూల దండల అలంకరణ నిర్వహించి మంగళ హారతులు ఇచ్చారు. వివిధ ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు గ్రామ దేవత మంచాలమ్మ, స్వామి బృదావనాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News