Saturday, October 5, 2024
Homeతెలంగాణసమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే

సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే

నిలువెత్తు బెల్లం సమర్పించిన కవ్వంపల్లి సత్యనారాయణ

శంకరపట్నం మండలంలోని కేశవపట్నం, ఆముదాలపల్లిలో సమ్మక్క సారలమ్మ‌లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు MLA కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో చైర్మన్ గుర్రం స్వామి, మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసవయ్య గౌడ్, ఈవో మారుతి రావు , ఎంపిడివో శ్రీ వాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్ , బండారి తిరుపతి , మాజీ సర్పంచ్ పల్లె పాపిరెడ్డి, చంద్రమౌళి , నాంపల్లి తిరుపతి, మాజీ ఉపసర్పంచ్ కన్నబోయిన జంపయ్య, ఈసాముద్దీన్, సదానందం , బొజ్జ రవి,మ్యాకల కుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News