Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: వైసీపీ-టిడిపిలోకి చేరికలు

Nandikotkuru: వైసీపీ-టిడిపిలోకి చేరికలు

మాండ్ర శివానందరెడ్డి ఆధ్వర్యంలో..

నందికొట్కూరు పట్టణానికి చెందిన యువకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పట్టణ టిడిపి నాయకులు ఎస్ఎండి జమిల్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నేత మాండ్ర శివానందరెడ్డి వైసీపీ కార్యకర్తలకు టిడిపి పార్టీ కండువా కప్పి పార్టీ లోనికి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని వరకు సూచించారు.

- Advertisement -

వైసీపీ నుండి టిడిపి చేరిన వారిలో పట్టణానికి చెందిన, సంతోష్, ప్రవీణ్, రాఘవ, అఖిల్, తేజ, సయ్యద్, కిషోర్, దిలీప్, రూబేన్, ముజీబ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రసూల్ ఖాన్, నేత్ర, ఆరిఫ్, అధీర్, తిలక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News