Sunday, September 29, 2024
HomeతెలంగాణThangallapalliమండల కురుమ సంఘం అధ్యక్షుడి ఔదార్యం

Thangallapalliమండల కురుమ సంఘం అధ్యక్షుడి ఔదార్యం

మండల అధ్యక్షుడి సాయం..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో వెంగళ లక్ష్మీ అనే వృద్ధురాలు మృతి చెందింది. కాగా అమృతరాలికి ఎవరూ లేకపోవడంతో బంధువులు ఓ చెట్టు కింద వేసి దహన సంస్కారాలకు దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారని సోషల్ మీడియాలో విషయం తెలుసుకున్న మండల అధ్యక్షుడు ఎగుర్ల కరుణాకర్ మృతురాలుని ఉంచిన స్థలానికి వెళ్లి బంధువులను పరామర్శించారు. వెంటనే దహన సంస్కారాలకు తన వంతు సహాయంగా 2వేల రూపాయలు అందజేశారు. మృతురాలి బంధువులు ఎగుర్ల కర్ణాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News