Saturday, September 28, 2024
HomeతెలంగాణIbrahimpatnam: గంగనాల ప్రాజెక్ట్ సందర్శన

Ibrahimpatnam: గంగనాల ప్రాజెక్ట్ సందర్శన

ప్రాజెక్టు పూర్తైతే..

గంగనాల ప్రాజెక్ట్ ను ఎస్సారెస్పి ఈఈతో కలిసి టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు పరిశీలించారు. గంగనాల ప్రాజెక్ట్ పరివాహక గ్రామాల నీటి సమస్య గురించి ఎస్సారెస్పి ఈఈకి టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు వివరించారు. గంగనాల ప్రాజెక్టు పూర్తి అవ్వడం వలన ఎన్నో గ్రామాలకు సాగు, త్రాగు నీరు అందుతుందని, తొందరగా అంచనా వ్యయాన్ని పై అధికారులకి, ఇరిగేషన్ మంత్రికి పంపి తొందరగా పనులు పూర్తి అయ్యేలా చూడాలని ఈఈని సుజిత్ రావు కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నా రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోవర్ధన్, రాం రెడ్డి, మహబూబ్, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News