Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Elections campaign: మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

Elections campaign: మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

ప్రజాదీవెన సభతో ..

మహబూబ్ నగర్ నుంచి పార్లమెంటు ఎన్నికల ప్రచారం ప్రారంభించినున్న కాంగ్రెస్. పాలమూరు ప్రజాదీవెన సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రజాదీవెన సభ కోసం సీఎంను ఆహ్వానించిన సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, ప్రజాప్రతినిధులు. మార్చ్ 6 సాయంత్రం 4 గంటలకు మహబూబ్ నగర్ పట్టణంలోని MVS కళాశాల మైదానంలో సభ “పాలమూరు ప్రజా దీవెన సభ”, కొడంగల్ నారాయణ పేట ఎత్తిపోతల ప్రకటనతో పాలమూరులో ఇప్పటికే కాంగ్రెస్ కు అనుకూల పవనాలు.

- Advertisement -

ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ కు మరిన్ని వరాలు ప్రకటిస్తారనే అంచనాలు, సీఎంకు ఆహ్వానం అందించిన వారిలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, జి. మధుసూదన్ రెడ్డి, వేర్లపల్లి శంకర్, అనిరుద్ రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News