Sunday, October 6, 2024
HomeఆటRishikesh: రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క

Rishikesh: రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు దేశంలోని పలు ప్రముఖ ఆశ్రమాలు, ఆలయాలు తిరుగుతూ తమ ఆధ్యాత్మికతను చాటుకుంటూ ఉంటారు. ఏమాత్రం తీరికి దొరికినా వీరు ఇలా గురువులు, దేవుళ్లు అంటూ దర్శనాలకు క్యూ కడుతుంటారు. ఇటీవలే వీరు బృందావనంలో దర్శనానికి వెళ్లిరాగా.. తాజాగా వీరు రిషికేశ్ లోని ఆశ్రమంలో పూజలు చేసి, ప్రసాదాలు భారీ ఎత్తున పంచారు.

- Advertisement -

ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కు ముందు విరాట్ ఇలా తన సతీమణితో కలిసి స్పిరుచువల్ ట్రిప్ కు వెళ్లటం హైలైట్ గా మారింది. స్వామి దయానంద్ గిరి ఆశ్రమంలో ఈ దంపతులు పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 కు కొద్ది రోజుల ముందు విరాట్ ఇలా తన వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News