Sunday, September 29, 2024
Homeఆంధ్రప్రదేశ్Bandiathmakuru: శిల్పా సమక్షంలో వైసిపీలో చేరిన టిడిపి కార్యకర్తలు

Bandiathmakuru: శిల్పా సమక్షంలో వైసిపీలో చేరిన టిడిపి కార్యకర్తలు

175 స్థానాల్లో గెలుపు ఖాయం

మండలంలోని కడమలకాల్వ గ్రామంలో టిడిపికి చెందిన బాలస్వామి అధ్వర్యంలో ఆయన అనుచరులు సుమారు 30 కుటుంబాలు పెద్దదేవళాపురం గ్రామంలో మలిరెడ్డి శ్రీనాథరెడ్డి టిడిపిని వీడి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం ఎమ్యెల్యే శిల్పా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 175 స్థానాల్లో గెలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ అభ్యర్థి కోసం కృషి చేసిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News