Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Yandapalli Srinivasulu Reddy into YCP: వైసీపీలోకి యండపల్లి

Yandapalli Srinivasulu Reddy into YCP: వైసీపీలోకి యండపల్లి

చిత్తూరు లీడర్..

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి

- Advertisement -

2011, 2017లో ఈస్ట్‌ రాయలసీమ నుంచి రెండుసార్లు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీనివాసులు రెడ్డి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మురళీధర్, రఘునాథరెడ్డి, బాలకృష్ణారెడ్డి, డాక్టర్‌ జగదీశ్వర్‌ రెడ్డి, విష్ణు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News